నాలుగు పడవల బోల్తా, 10 మంది మృతి, పలువురి గల్లంతు
దిస్పూర్: అసోంలోని గోల్పారా జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తుపాను దాటికి సబన్ నదిలో నాలుగు పడవలు బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు.
సబన్ నదిలో నిర్వహించిన పడవ పందేలను తిలకించిన 50 మంది నాలుగు పడవల్లో తమ ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు .
గల్లంతైనవారు ఎంతమంది ఉంటారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఈ ఘటన గోల్పారా జిల్లాలో విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications