నాలుగు పడవల బోల్తా, 10 మంది మృతి, పలువురి గల్లంతు

దిస్‌పూర్‌: అసోంలోని గోల్‌పారా జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తుపాను దాటికి సబన్‌ నదిలో నాలుగు పడవలు బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు.

సబన్‌ నదిలో నిర్వహించిన పడవ పందేలను తిలకించిన 50 మంది నాలుగు పడవల్లో తమ ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Ten people drown as four boats capsize in Sabon river in Assam's Goalpara district

గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు .

గల్లంతైనవారు ఎంతమంది ఉంటారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఈ ఘటన గోల్‌పారా జిల్లాలో విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+