ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం: జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. షోపియాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు వారిపై ఎదురుకాల్పులకు దిగారు.
ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం కాగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పులు ఆదివారం అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.

కాగా, ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications