ఘోర ప్రమాదం: నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలి, ఆరుగురు మృతి, శిథిలాల్లో మరికొందరు
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థానేలోని ఉల్హాస్నగర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల సాయి శక్తి భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకున్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

మృతులను కృష్ణ బజాజ్, దినేశ్ చంద్వానీ, మోహిని చంద్వానీ, పునీత్ చంద్వానీ, నమ్రత బజాజ్, దీపక్ చంద్వానీలుగా గుర్తించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recommended Video
5 people died after the slab of a residential building collapsed in Ulhasnagar of Thane district. 3-4 people feared trapped. Rescue operation is underway: Thane Municipal Corporation
— ANI (@ANI) May 28, 2021
#Maharashtra pic.twitter.com/DmDGzEL3FX
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications