కుప్పకూలిన 115 ఏళ్ల పురాతన వంతెన.. 100 అడుగుల లోతులో పడ్డ వాహనాలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో 115 ఏళ్ల నాటి పురాతన వంతెన కూలిపోయింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డెహ్రాడూన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గరి కంటోన్మెంట్ ప్రాంతంలోని పురాతన వంతెన శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు వంద అడుగుల లోతులో కిందకు పడిపోయాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదలావుంటే శిథిలాల కింద చాలా వాహనాలు చిక్కుకుపోయినట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ తో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అదలావుంటే అక్కడి ముఖ్యమంత్రి ఇటీవలే కొత్త వంతెనకు శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అంతలోనే పాత వంతెన కూలిపోవడం గమనార్హం.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications