బీజేపీని ‘కలిసుందాం రా’అంటున్న శివసేన
ముంబై: ముంబై సమీపంలోని కల్యాన్ -దొంబివాలి (కేడీఎంసీ) మున్సిపాలిటి ఎన్నికల్లో బీజేపీ-శివసేన పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంతా అని విమర్శలు చేసుకున్నాయి. పరస్పరం బురద చల్లుకున్నాయి.
ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయ్యాయి. శివసేన అత్యధిక సీట్లు గెలుచుకుని మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. అయితే అధికారంలో కుర్చోవడానికి శివసేనకు కావలసిన మెజారిటి లేదు.

ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, అధికారంలో మనం ఉండాలంటే చేతులు కలపాలని శివసేన బీజేపీకి సూచించింది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఇలా సూచించింది. ఎన్నికల సమయంలో జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం కలిసి ముందుకు వెళుదాం రండి అంటూ సూచించింది.
కల్యాణ్-దొంబివాలి మున్సిపాలిటీ అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నాం, అయినా తమకు పూర్తి మెజారిటి రాలేదు, ఈ నేపద్యంలో అందరిని కలుపుకుని ముందుకు వెళ్లి అభివృద్ది చెయ్యడానికి సిద్దం అయ్యామని అందుకు సహకరించాలని సామ్నాలో బిజెపితో స్నేహ హస్తం చాచింది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications