ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి: పద్మావతి సినిమాపై నేతలకు ప్రకాశ్ రాజ్
చెన్నై: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పద్మావతి చిత్రంపై స్పందించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పద్మావతి చిత్రాన్ని ముందు సెన్సార్ బోర్డు చూడాలని సుప్రీం కోర్టు మూడోసారి చెప్పిందని పేర్కొన్నారు.

సెన్సార్ పూర్తయ్యే వరకు ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయవద్దని తన పోస్టులో పేర్కొన్నారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications