22 ఏళ్ళుగా ఆ ఇంటికి కుళాయి కనెక్షన్ లేదు, కానీ, పుష్కలంగా నీరు ఎలా?
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పట్టణంలో ఓ వ్యక్తి 22 ఏళ్ళుగా నీటి కనెక్షన్ లేకుండా జీవనం సాగిస్తున్నాడు. అయితే అక్రమంగా కూడ ఆయన తన ఇంటికి కుళాయి కనెక్షన్ వాడుకోవడం లేదు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పట్టణంలో ఓ వ్యక్తి 22 ఏళ్ళుగా నీటి కనెక్షన్ లేకుండా జీవనం సాగిస్తున్నాడు. అయితే అక్రమంగా కూడ ఆయన తన ఇంటికి కుళాయి కనెక్షన్ వాడుకోవడం లేదు.వర్షపు నీటిని స్టోరేజీ చేసుకొని ఆయన తన ఇంటి అవసరాలకు వాడుకొంటున్నాడు.
కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీనియర్ శాస్త్రవేత్తగా శివకుమార్ పనిచేస్తున్నాడు. ఆయన తన ఇంటికి 22 ఏళ్ళుగా ప్రభుత్వ కుళాయి కనెక్షన్ తీసుకోలేదు.

తాను ఇంటిని నిర్మించే సమయంలోనే రోజుకు కనీసంగా 400 లీటర్ల వర్షపు నీటని స్టోర్ చేసేలా కట్టుకొన్నారు. ఈ విధంగా ఆయన తన ఇంటికి అవసరమైన నీటిని ప్రభుత్వ కుళాయి కనెక్షన్ అవసరం లేకుండానే తీర్చుకొంటున్నాడు.
ఆయన తన ఇంట్లో సుమారు 45 వేల లీటర్ల నీటిని విలువ చేసే ట్యాంకును నిర్మించారు. శక్తి వనరులు, వర్షపు నీటిని తిరిగి వినియోగించుకోవడం ఎలా అనే విభాగంలో పనిచేస్తున్న ఆయన తన ఇంటికి ఏడాదికి మొత్తం 2.3 లక్షల లీటర్ల నీరు సరిపోతోందన్నారు.వంద రోజులకు 40 వేల లీటర్ల నీరు అవసరం ఉంటుందని, అయితే తమకు 45 వేల లీటర్ల విలువ సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications