వితంతు మహిళపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్
ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలకు ఫుల్ స్టాప్ పడట్లేదు. రోజుకో అత్యాచార వార్తతో నిత్యం యూపీ వార్తల్లో నానుతూనే ఉంది. తాజాగా ముగ్గురు యువకులు కలిసి ఓ వితంతువును అత్యాచారం చేసిన ఘటన దౌలత్ పూర్ లో చోటు చేసుకుంది.
షామీ జిల్లా ఘారి దౌలత్ పూర్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల వితంతువు తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత మహిళ ఇంట్లోకి చొరబడి బెదిరింపులతో ఆమెపై లైంగిక దాడి జరిపారు. అనంతరం విషయం బయటకు పొక్కితే చంపేస్తామని ఆమెను బెదిరించారు.

అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులు సల్మాన్, సదా హుస్సేన్, సలీం లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం పోలీసులు వేట కొనసాగుతోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications