Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వితంతు మహిళపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలకు ఫుల్ స్టాప్ పడట్లేదు. రోజుకో అత్యాచార వార్తతో నిత్యం యూపీ వార్తల్లో నానుతూనే ఉంది. తాజాగా ముగ్గురు యువకులు కలిసి ఓ వితంతువును అత్యాచారం చేసిన ఘటన దౌలత్ పూర్ లో చోటు చేసుకుంది.

షామీ జిల్లా ఘారి దౌలత్ పూర్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల వితంతువు తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత మహిళ ఇంట్లోకి చొరబడి బెదిరింపులతో ఆమెపై లైంగిక దాడి జరిపారు. అనంతరం విషయం బయటకు పొక్కితే చంపేస్తామని ఆమెను బెదిరించారు.

 Three youth gang raped a widow in daulatpur

అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులు సల్మాన్, సదా హుస్సేన్, సలీం లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం పోలీసులు వేట కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+