న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 25 సీట్లకోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు పూర్తయిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఇందులో పదిసీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాయి.
శుక్రవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాగింది. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
ఎస్పీ వద్ద అదనంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో బీఎస్పీ గెలుస్తుందని భావించినా.. ఇండిపెండెంట్లతోపాటు ఎస్పీలోని శివ్పాల్ వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకే శుక్రవారం ఎన్నికలు జరిగాయి.
Mar 23, 2018, 4:17 pm IST
శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. మరో గంటలో ఫలితాలు వెలువడనున్నాయి.
Mar 23, 2018, 3:10 pm IST
బీజేపీ 16, కాంగ్రెస్ 5, టీడీపీ 2, వైయస్సార్ కాంగ్రెస్ 1, జేడీయూ 2, ఆర్జేడీ 2, శివసేన 1, ఎన్సీపీ 1, బీజేడీ 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Mar 23, 2018, 2:18 pm IST
క్రాస్ ఓటింగ్ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు కొద్ది నిమిషాలపాటు నిలిచిపోయాయి.
Mar 23, 2018, 2:17 pm IST
కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు.
Mar 23, 2018, 1:10 pm IST
ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓటు హక్కును పరిగణలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Mar 23, 2018, 1:10 pm IST
ఇప్పటి వరకు 101మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Mar 23, 2018, 11:40 am IST
టీఆర్ఎస్ ఎలక్షన్ ఏజెంట్లుగా రమేష్రెడ్డి, శ్రవణ్రెడ్డి, రాజేష్, గట్టు రామచంద్రరావు ఉండగా, కాంగ్రెస్ ఎలక్షన్ ఏజెంట్లుగా మల్లు రవి, సీతక్క, రేగా కాంతారావు, కోదండరెడ్డి ఉన్నారు.
Mar 23, 2018, 11:39 am IST
మొదట హరీష్రావు ఓటు హక్కు వినియోగించుకోగా రెండో ఓటు హక్కును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వినియోగించుకున్నారు.
Mar 23, 2018, 11:39 am IST
ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకుగానూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ప్రత్యేక బస్సులో టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.
Mar 23, 2018, 11:39 am IST
తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మొదట ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Mar 23, 2018, 10:56 am IST
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 58 మంది ఎంపీలు ఉన్నారు.
Mar 23, 2018, 10:56 am IST
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఎక్కువ రాజ్యసభ స్థానాలు వచ్చాయి.
Mar 23, 2018, 10:56 am IST
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి ఎక్కువ రాజ్యసభ స్థానాలు వచ్చాయి.
Mar 23, 2018, 10:56 am IST
45 మంది రాజ్యసభ సభ్యుల్లో ఉత్తర్ప్రదేశ్ నుంచే 31 మంది ఎంపీలు ఉంటారు.
Mar 23, 2018, 10:56 am IST
కాగా, సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పొత్తు కారణంగా మరో సీటు గెలవడంపై అనుమానాలు నెలకొన్నాయి.
Mar 23, 2018, 10:55 am IST
యూపీలోని 10 స్థానాల్లో 8 చోట్ల బీజేపీ సులువుగా గెలిచే అవకాశాలున్నాయి.
Mar 23, 2018, 10:55 am IST
ఉత్తర్ప్రదేశ్ నుంచి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కూడా బరిలో ఉన్నారు.
Mar 23, 2018, 10:27 am IST
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
తెలంగాణతోపాటు 25 సీట్ల కోసం ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
Mar 23, 2018, 10:23 am IST
కాగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు తెలిపింది.
Mar 23, 2018, 9:10 am IST
టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు (బలరాం నాయక్) బరిలో ఉన్నారు.
Mar 23, 2018, 9:08 am IST
తెలంగాణలో మూడు సీట్లకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Mar 23, 2018, 9:06 am IST
తెలంగాణలో పోలింగ్ కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో 7కౌంటర్లు ఏర్పాటు చేశారు.
Mar 23, 2018, 9:04 am IST
శుక్రవారం ఉదయం 9గంటలకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Mar 23, 2018, 8:30 am IST
ఉదాహరణకు ఉత్తర్ప్రదేశ్ను తీసుకుంటే, ఆ రాష్ట్రంలో 403 మంది ఎమ్మెల్యేలున్నారు. అక్కడ 10 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి [(403x100) / (10+1) ] + 1 = 3,664 ఓట్లు కావాలి. కనీసం 37 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వాలి.
Mar 23, 2018, 8:30 am IST
[(ఎమ్మెల్యేల సంఖ్య x 100) / (ఖాళీలు + 1)] +1
Mar 23, 2018, 8:29 am IST
ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 100. రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అభ్యర్థికి అవసరమైన మొత్తం ఓట్లు ఇలా ఉంటాయి.
Mar 23, 2018, 7:38 am IST
కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం సభ్యులు ఎవరికి ఓటు వేస్తున్నారో పార్టీ పోలింగు ఏజెంటుకు చూపించాలి.
Mar 23, 2018, 7:37 am IST
ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థి బలరామ్నాయక్కు ఓటు వేయాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది.
Mar 23, 2018, 7:37 am IST
కాంగ్రెస్ పార్టీ వాస్తవ బలం 17కాగా ఇందులో ఏడుగురు టీఆర్ఎస్లో చేరారు.
READ MORE
6:59 AM, 23 Mar
శుక్రవారం ఉదయం 9గంటల నుంచి రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
6:59 AM, 23 Mar
యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది.
7:00 AM, 23 Mar
అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
7:31 AM, 23 Mar
కాగా, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగింటి వరకు శాసనసభా కమిటీ హాలులోని కేంద్రంలో పోలింగు నిర్వహిస్తారు.
శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
7:31 AM, 23 Mar
3 స్థానాలకుగాను నలుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 3 స్థానాలను గెలుస్తామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. మొత్తం 90మంది సభ్యులు ఆ పార్టీకి ఉండగా, ఏడుగురు మజ్లిస్ సభ్యులు మద్దతు ప్రకటించారు.
7:31 AM, 23 Mar
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైన బండా ప్రకాశ్ ముదిరాజ్కు 33, బడుగుల లింగయ్యయాదవ్కు 32, జోగినపల్లి సంతోష్కుమార్కు 32 చొప్పున ఓట్లను పార్టీ కేటాయించింది.
7:32 AM, 23 Mar
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా టీఆర్ఎస్ మూడు రోజుల పాటు నమూనా పోలింగును నిర్వహించింది.
7:32 AM, 23 Mar
ఐదుగురు సభ్యులున్న బీజేపీ, ఇద్దరు సభ్యులున్న టీడీపీ, ఒక సభ్యుడున్న సీపీఎంలు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.
7:36 AM, 23 Mar
కాంగ్రెస్కు చెందిన ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వం రద్దయింది. దీంతో మొత్తం పది ఓట్లు ఎన్నికల్లో తగ్గుతాయి.
7:36 AM, 23 Mar
109 మంది పోలింగులో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో 97 టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుండగా 12మంది కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు
7:37 AM, 23 Mar
ఇందులో టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డి, స్వతంత్ర్య అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ఉన్నారు.
7:37 AM, 23 Mar
కాంగ్రెస్ పార్టీ వాస్తవ బలం 17కాగా ఇందులో ఏడుగురు టీఆర్ఎస్లో చేరారు.
7:37 AM, 23 Mar
ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థి బలరామ్నాయక్కు ఓటు వేయాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది.
7:38 AM, 23 Mar
కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం సభ్యులు ఎవరికి ఓటు వేస్తున్నారో పార్టీ పోలింగు ఏజెంటుకు చూపించాలి.
8:29 AM, 23 Mar
ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 100. రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అభ్యర్థికి అవసరమైన మొత్తం ఓట్లు ఇలా ఉంటాయి.
8:30 AM, 23 Mar
[(ఎమ్మెల్యేల సంఖ్య x 100) / (ఖాళీలు + 1)] +1
8:30 AM, 23 Mar
ఉదాహరణకు ఉత్తర్ప్రదేశ్ను తీసుకుంటే, ఆ రాష్ట్రంలో 403 మంది ఎమ్మెల్యేలున్నారు. అక్కడ 10 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి [(403x100) / (10+1) ] + 1 = 3,664 ఓట్లు కావాలి. కనీసం 37 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వాలి.
9:04 AM, 23 Mar
శుక్రవారం ఉదయం 9గంటలకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
9:06 AM, 23 Mar
తెలంగాణలో పోలింగ్ కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో 7కౌంటర్లు ఏర్పాటు చేశారు.
9:08 AM, 23 Mar
తెలంగాణలో మూడు సీట్లకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
9:10 AM, 23 Mar
టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు (బలరాం నాయక్) బరిలో ఉన్నారు.
10:23 AM, 23 Mar
కాగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు తెలిపింది.
10:24 AM, 23 Mar
తెలంగాణతోపాటు 25 సీట్ల కోసం ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.
10:27 AM, 23 Mar
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
The stage is set for Rajya Sabha polls on Friday for the remaining 25 seats in six states including Uttar Pradesh. The Narendra Modi-led BJP government at the Centre, currently has 58 members, four more than the Congress.