మరో ఘోరం: మహిళను ఢీకొట్టి, 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు
లక్నో: ఢిల్లీ తర్వాత అలాంటి దిగ్భ్రాంతికర ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. స్కూటర్పై వెళుతున్న ఓ మహిళా ఉద్యోగిని ఢీకొన్ని ట్రక్కు.. ఆమెను మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె తీవ్రగాయాలపాలై ప్రాణాలు విడిచింది.
బండాలోని మావాయి బుజుర్గ్ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో మహిళ స్కూటర్పై ఉంది. స్కూటర్ను లారీ ఢీకొట్టడంతో ఆ మహిళ కిందపడి లారీకింద చిక్కుకుంది. అయితే ట్రక్కు ఆగలేదు. 3 కిమీ వరకు ఈడ్చుకెళ్లింది. మహిళ ఇరుక్కుపోవడంతో మంటలు వచ్చాయి. దీంతో ట్రక్కు ఆగిపోయింది. మృతురాలు ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ప్రాథమిక నివేదికల ప్రకారం.. మహిళ మృతదేహం సెక్కీస్లో చిక్కుకోవడంతో ట్రక్కు మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని ట్రక్కులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications