Viral Video: బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. క్షణాల్లో దూసుకెళ్లిన ట్రక్కు..
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం, అతివేగం. ఈ రెండు కారణాలతో ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం మాత్రం ఆగడం లేదు. తాజాగా మద్యం మత్తులో ట్రక్ నడపడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
#Koppal: A person was killed after a tempo ran over a group of pilgrims sleeping on the premises of famous Huligemma temple in #Hulagi village of the district, police said. pic.twitter.com/1uIVMpze6P
— IANS (@ians_india) July 26, 2022
వృద్ధుడు మృతి..
గత ఆదివారం రాత్రి కర్ణాటకలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ శ్రీనివాస్ తాగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కొప్పల్ జిల్లా హులిగి గ్రామంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడని, ఆ తర్వాత అరెస్టు చేశామని, బళ్లారి నుంచి వచ్చిన బాధితులు రోడ్డుపై నిద్రిస్తున్నారని ఘటన జరిగినప్పుడు పోలీసులు తెలిపారు.

బళ్లారికి చెందిన భక్తులు
డ్రైవర్ బ్రేక్ తొక్కబోయి యాక్సిలరేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఫుట్పాత్పై నిద్రిస్తున్న బాధితులు బళ్లారి జిల్లా నుంచి వచ్చిన భక్తులుగా గుర్తించారు. డ్రైవర్పై ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేశారు. మృతుడు తిప్పన్న (75)గా గుర్తించగా, హనుమవ్వ, మల్లవ్వ, తుకారాం గాయపడ్డారు.
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications