వరదలో కొట్టుకుపోయిన లారీ, రాత్రంతా కొమ్మపై డ్రైవర్
హుబ్లీ: మలప్రభ నది వరదలో లారీ కొట్టుకు పోయి, డ్రైవర్ ఆరేడు గంటల పాటు వరదలోని చెట్టు పైన గడిపిన సంఘటన కర్నాటకలోని హుబ్లీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం నాడు ఈ సంఘటడన జరిగింది. సదరు డ్రైవర్ హర్యానాకు చెందిన రామ్ కుమార్.
ఆదివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో అతని ట్రక్ వరద నీటిలో చిక్కుకొని కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఉదయం దాకా అతను చెట్టు కొమ్మని పట్టుకొని గడిపాడు. అతనిని ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బయటకు తీసుకు వచ్చారు.

భారీ వర్షాల కారణంగా కర్నాటకలో పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. వరద కారణంగా హుబ్లీ - విజయపుర జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. దీంతో, వందలాది వాహనాలు స్థానికంగా ఉన్న బ్రిడ్జికి ఇరువైపుల కూడా నిలిచిపోయాయి. కాగా, అతను ట్యాక్స్ను ఎగ్గొట్టేందుకు మరో దారిలో వెళ్లబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications