రెండాకుల చిహ్నం లేకుంటే ఆర్ కే నగర్ లో దినకరన్ నో: పోటీలో ఈమె !
ఎన్నికల కమిషన్ శశికళ వర్గానికి రెండాకుల చిహ్నం కేటాయించకపోతే దినకరన్ ను ఉప ఎన్నికలకు దూరం పెట్టి ఎంజీఆర్ సోదరుడి కుమార్తె సుధా విజయ్ కుమార్ ను రంగంలోకి దించాలని శశికళ వర్గం నిర్ణయం తీసుకున్నారని సమాచా
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ పోటీ చెయ్యడం డౌట్ గానే ఉందని శశికళ వర్గంలోని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
శశికళ వర్గానికి రెండాకుల చిహ్నం దక్కకుంటే దినకరన్ ను పోటీ నుంచి తప్పించాలని శశికళ నిర్ణయించారని మంగళవారం విశ్వసనీయంగా తెలిసిందే. దినకరన్ పోటీ చెయ్యకుంటే ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యడానికి ఇప్పటికే ఓ అభ్యర్థిని ఖరారు చేశారు.

ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) సోదరుడి కుమార్తె సుధా విజయ్ కుమార్ ను ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని చిన్నమ్మ శశికళ నిర్ణయం తీసుకున్నారని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

ఎన్నికల కమిషన్ శశికళ వర్గానికి రెండాకుల చిహ్నం కేటాయించకపోతే దినకరన్ ను ఉప ఎన్నికలకు దూరంగా పెట్టాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఎంజీఆర్, జయలలిత అభిమానుల ఓట్లను దీపా జయకుమార్ చీల్చకుండా సుధా విజయ్ కుమార్ ను రంగంలోకి దించాలని మంగళవారం శశికళ వర్గం నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications