ట్విట్టర్ సారీ.. లెహ్, లడాఖ్ చైనాలో చూపిన యాప్.. భారతీయలు మనోభావాలు దెబ్బతీశాం...
సోషల్ మీడియా ట్విట్టర్ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. లెహ్, లడాఖ్ ప్రాంతాలను ట్విట్టర్ ఇదివరకు చైనా భూభాగంలో చూపించింది. దీనిపై అప్పట్లో నిరసనలు వెల్లువెత్తాయి. సున్నితమైన ఈ అంశంపై భారతీయుల మనోభావాలు దెబ్బతీశామని ట్విట్టర్ పేర్కొన్నది. ఈ మేరకు ఇవాళ అపాలజీ చెప్పింది.
ఇదివరకు చూపిన భూభాగాన్ని మార్చుతామని ట్విట్టర్ తెలిపింది. ఈ నెల 30వ తేదీ వరకు సరిదిద్దుతామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్కు తెలియజేసింది. ఈ విషయాన్ని పార్లమెంరీ ప్యానెల్ చైర్ పర్సన్ మీనాక్షి లేఖ తెలియజేశారు. ఇదివరకు జరిగిన తప్పిదంపై ట్విట్టర్ సారీ చెప్పిందని వివరించారు.

ఇదివరకు తప్పుగా చూపిన ప్రాంతానికి సంబంధించి చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ సంతకం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ అఫిడవిట్ పరిశీలించామని లేఖి చెప్పారు. దానిని సరిచేస్తామని చెప్పడంతో అంగీకరించామని వివరించారు. అందుకోసం 30వ తేదీ వరకు సమయం కూడా ఇచ్చామని ఆమె తెలిపారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications