ఐఎస్ఐ అన్నంత పనీ చేసిందా: వెంటాడి..రెక్కీ: పాక్లో ఇద్దరు భారత అధికారులు మిస్సింగ్: హైటెన్షన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగే భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులు అదృశ్యం అయ్యారు. ఆదివారం నుంచి వారు కనిపించట్లేదు. ఈ విషయాన్ని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు ఆరంభమైంది. ఆ ఇద్దరు అధికారుల గురించి పాకిస్తాన్ అధికారులు ఆరా తీస్తున్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
{photo-feature}
More From
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications