కేంద్రమంత్రిపై ఇటుకలతో దాడి: స్వల్ప గాయాలు!
పశ్చిమబెంగాల్: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి బాబుల్ సుప్రియోపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇటుకరాళ్లతో దాడి చేశారు. అసన్సోల్ ప్రాంతంలోని ఓ పోలీస్స్టేషన్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.

పలువురు బీజేపీ కార్యకర్తలను విడిపించేందుకు పోలీస్స్టేషన్కు వెళ్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి తన కారు అద్దాలను ధ్వంసం చేశారని కేంద్ర మంత్రి సుప్రియో తెలిపారు. తన ముందు నల్లజెండాలు ప్రదర్శించారని చెప్పారు.
అయితే, తన కారు వద్దకు పోలీసులు వారిని తన కారు వద్దకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. దాడిలో కేంద్రమంత్రి గాయపడ్డట్లు సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైందని అక్కడున్న బీజేపీ నాయకులు తెలిపారు.
More From
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications