'మి టు'పై కేంద్రం స్పందన, రిటైర్డ్ జడ్జిలతో కమిటీ: స్పందించిన మేనకాగాంధీ
న్యూఢిల్లీ: 'మి టూ' వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు స్పందించింది. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రత్యేక ప్యానల్ను ఏర్పాటు చేయనుంది. ఈ ఆరోపణలపై నలుగురు రిటైర్డ్ జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది.
'మి టూ' ఉద్యమంపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్పందించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. వారిని (మి టూ అంటూ ఆరోపణలు చేస్తున్న మహిళలు) అందరిని తాను విశ్వసిస్తున్నానని, అందులోని ప్రతి ఒక్కరి బాధను తాను గుర్తించానని అన్నారు.

ఈ కారణంగానే సీనియర్ జ్యుడిషియల్, లీగల్ పర్సన్స్తో తాను ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. మహిళలపై వేధింపుల అంశాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. తాను ఏర్పాటు చేసిన కమిటీతో ఈ ఉద్యమంలోని కేసులపై విచారణ జరిపిస్తామన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications