వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: పోలీస్ స్టేషన్‌లోనే యువతిని కొట్టి, కాల్చి చంపేశారు

ఉత్తర ప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్‌లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్‌లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమె అరుస్తున్నా వదలలేదు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

యువతి మృతి చెందడంతో స్థానికులు కొందరు నిందితులను పట్టుకొని కొట్టారు.

భూవివాదంలో ఓ యువతిని పోలీస్ స్టేషన్‌లో కాల్చి చంపారని, అక్కడున్న వారు నిందితుడుని పట్టుకున్నారని, పోలీసుల ఎదుట కొట్టారని చెబుతున్నారు.

కాగా, పోలీసుల ఎదుటనే నిందుతుడు ఆ యువతిని చంపేశాడని చెబుతున్నారు. కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్‌లోనే జరిగినందున పోలీసుల నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంరక్షణార్థం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

English summary
In a shocking incident, an unidentified woman has been murdered inside a police station in Uttar Pradesh on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X