దారుణం: పోలీస్ స్టేషన్లోనే యువతిని కొట్టి, కాల్చి చంపేశారు
ఉత్తర ప్రదేశ్లోని మొయిన్పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని మొయిన్పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమె అరుస్తున్నా వదలలేదు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
యువతి మృతి చెందడంతో స్థానికులు కొందరు నిందితులను పట్టుకొని కొట్టారు.
భూవివాదంలో ఓ యువతిని పోలీస్ స్టేషన్లో కాల్చి చంపారని, అక్కడున్న వారు నిందితుడుని పట్టుకున్నారని, పోలీసుల ఎదుట కొట్టారని చెబుతున్నారు.
Mainpuri (UP): Woman shot dead inside a police station over land dispute; accused nabbed by people, thrashed in front of police. pic.twitter.com/XSGhdPypjQ
— ANI UP (@ANINewsUP) April 18, 2017
కాగా, పోలీసుల ఎదుటనే నిందుతుడు ఆ యువతిని చంపేశాడని చెబుతున్నారు. కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్లోనే జరిగినందున పోలీసుల నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంరక్షణార్థం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications