ఉర్జిత్ పటేల్ వేతనం రూ.2.50 లక్షలకు పెంపు, ఇతర బ్యాంకర్ల కంటే తక్కువే!
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటు డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మూలవేతనాన్ని ఏకంగా వందశాతం పెంచింది.
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటు డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మూలవేతనాన్ని ఏకంగా వందశాతం పెంచింది.
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు నెలకు జీతాన్ని రూ.రెండున్నర లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఉర్జిత్ పటేల్ కు నెలకు రూ.90వేల రూపాయాలు మాత్రమే చెల్లిస్తున్నారు.
పెంచినవేతానాన్ని గత ఏడాది జనవరి 1,వ తేది నుండి అమలు చేయనున్నారు.డిప్యూటీ గవర్నర్ల జీతాన్ని రెండులక్షల 25 వేల రూపాయాలను చేశారు.

ఇప్పటివరకు డిప్యూటీ గవర్నర్లకు రూ.80 వేల వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వారి మూల వేతనాన్ని వంద శాతానికి పైగా పెంచేసింది.
అయితే ఆర్ బి ఐ నియంత్రిస్తున్న పలు బ్యాంకుల్లోని సీనియర్ అధికారుల అధికారుల కంటే వీరి వేతనాలు చాలా తక్కువే.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications