అమృత్సర్లో అమెరికా మహిళ అరెస్ట్: 25 బుల్లెట్లు స్వాధీనం
అమృత్సర్: బుల్లెట్లను వెంటతీసుకెళుతున్న అమెరికాకు చెందిన ఓ మహిళను అమృత్సర్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న 25 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఆమె ఢిల్లీకి బయల్దేరనున్న విమానం ఎక్కేందుకు ఇక్కడి వచ్చింది.

అమెరికాకు చెందిన ఆమె ఢిల్లీ మీదుగా పుణె చేరుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications