అమృత్సర్లో అమెరికా మహిళ అరెస్ట్: 25 బుల్లెట్లు స్వాధీనం
అమృత్సర్: బుల్లెట్లను వెంటతీసుకెళుతున్న అమెరికాకు చెందిన ఓ మహిళను అమృత్సర్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న 25 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఆమె ఢిల్లీకి బయల్దేరనున్న విమానం ఎక్కేందుకు ఇక్కడి వచ్చింది.

అమెరికాకు చెందిన ఆమె ఢిల్లీ మీదుగా పుణె చేరుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications