ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన రద్దుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీంకోర్టులో శుక్రవారం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయనస్థానం రాష్ట్రపతి పాలన రద్దుపై ఇచ్చిన తీర్పుపై ఏప్రిల్ 27 వరకు స్టే ఇచ్చింది.ఉత్తరాఖండ్లో రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్రం మార్చి 27న ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇది సుప్రీంకోర్టు ఆదేశించిన చట్టానికి విరుద్ధమంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ వికె బిస్త్లతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టివేసింది.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయటంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. మరోవైపు ఏప్రిల్ 29వ తేదీన శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలని ఆ సర్కారును ఆదేశించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications