విదేశీ వ్యవహరాల కార్యదర్శిగా విజయ్ కేశవ్ గోఖలే నియామకం
న్యూఢిల్లీ: విజయ్ కేశవ్ గోఖలేను విదేశీ వ్యవహరాల కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ళ పాటు విజయ్ కేశవ్ గోఖలే ఈ పదవిలో కొనసాగుతారు.ఎస్. జయశంకర్ జనవరి 28న, రిటైర్ కానున్నారు.దీంతో ఆయన స్థానంలో విజయ్ కేశవ్ గోఖలేను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
విజయ్ కేశవ్ గోఖలే 1981 ఐఎప్ఎస్ బ్యాచ్ అధికారి. చైనాలో భారత దేశ ప్రతినిధిగా కూడ ఆయన పనిచేశారు.విజయ్ కేశవ్ గోఖలేకు ఈ పదవిలో నియమిస్తూ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గోఖలే విదేశీ వ్యవహరాల శాఖలో ఆర్థిక వ్యవహరాల కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

జయశంకర్ 2015 జనవరి 29వ, తేదిన విదేశీ వ్యవహరాల కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు. రెండేళ్ళ పాటు ఆయన పదవి కాలం. అయితే గత ఏడాది జనవరి మాసంలో ఆయనకు ప్రభుత్వం మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగించింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications