వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటినిండా బంగారు ఆభరణాలతో సిపిఐ ఎమ్మెల్యే కూతురు , వైరల్ గా మారిన ఫోటో

రాజకీయ నాయకుల ఇళ్ళలో జరిగే వివాహలు అంగరంగ వైభవంగా సాగుతాయి.తమ ఇళ్ళలో పెళ్ళిళ్ళ కోసం రాజకీయనేతలు పెద్ద ఎత్తున ఖర్చుచేస్తారు.అయితే వామపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడ తమ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు ఇదే తరహలో ఖ

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం:రాజకీయ నాయకుల ఇళ్ళలో జరిగే వివాహలు అంగరంగ వైభవంగా సాగుతాయి.తమ ఇళ్ళలో పెళ్ళిళ్ళ కోసం రాజకీయనేతలు పెద్ద ఎత్తున ఖర్చుచేస్తారు.అయితే వామపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడ తమ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు ఇదే తరహలో ఖర్చు చేయడం వివాదాస్పదమౌతోంది.

కేరళ రాష్ట్రంలోని లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే కేరళ కు చెందిన సిపీఐ ఎమ్మెల్యే గీతాగోపి కుమార్తె పెళ్ళి వివాదాస్పదంగా మారింది. ఆదివారం నాడు ఈ వివాహం జరిగింది.

marriage

అయితే గీతా గోపి కూతురు ఒంటినిండా బంగారు ఆభరణాలను వేసుకొంది.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిపీఐ ఎమ్మెల్యే తన కూతురు మెడలో భారీగా బంగారు ఆభరణాలను వేసుకోవడాన్ని ఆయన సమర్ధించుకొన్నారు.

రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వహిస్తారు.ఈ విషయమై పార్టీ నాయకత్వం కూడ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

English summary
The wedding of Kerala CPI legislator Geetha Gopi's daughter drew attention on social media after pictures of the bride decked in gold went viral.The wedding took place in Thrissur on Sunday. The issue has also made its way to the party's discussion board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X