మహిళా కానిస్టేబుల్పై ఎఎస్పీ లైంగిక వేధింపులు, సీఎంకు ఫిర్యాదు
మధ్యప్రదేశ్లో మహిళా కానిస్టేబుల్పై ఎఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం కల్గించింది. ఈ ఘటనపై బాధితురాలు సీఎం శివరాజ్సింగ్ చౌహన్కు ఫిర్యాదు చేశారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో మహిళా కానిస్టేబుల్పై ఎఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం కల్గించింది. ఈ ఘటనపై బాధితురాలు సీఎం శివరాజ్సింగ్ చౌహన్కు ఫిర్యాదు చేశారు.
అడిషనల్ ఎస్పీ రాజేంద్ర వర్మ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళా కానిస్టేబుల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల వల్ల మానసికంగా, శారీరకంగా కుంగిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. రాజేంద్ర వర్మపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు.

నిందితుడిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అదే సమయంలో మూడునాలుగు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రశాంతంగా ఉండాలని చౌహాన్ సూచించినట్లు ఆమె తెలిపారు.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications