మహిళ పట్ల ఏఏపీ ఎమ్మెల్యే అసభ్యప్రవర్తన(వీడియో)
ఢిల్లీ: నీళ్ల కోసం వెళ్తే తన పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఏపీ ఎమ్మెల్యే దినేష్ మోహానియా కార్యాలయానికి తాను వెళ్తే గుర్తు పట్టేందుకు ఆయన నిరాకరించారని ఆమె చెప్పారు.
తాను చాలా రోజులుగా నీళ్ల సమస్య పైన ఆయన కార్యాలయానికి వెళ్తున్నానని, కానీ గుర్తు పట్టనట్లుగా వ్యవహరించారని ఆమె చెప్పారు. నీళ్ల గురించి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికి వచ్చినట్లు తిట్టారని, తమను తోసేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దినేష్ మోహానియా పైన కేసు పెట్టి, అతనిని అరెస్టు చేయాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆయన తమను తిట్టి, తోసేయడంతో తాము కూడా అలాగే చేశామని, తాము ఆయన కార్యాలయానికి వెళ్లింది కొట్టించుకోవడానికా అని ప్రశ్నించారు.
నీటి సమస్యను పరిష్కరించాలనే తాము ఆయనను కలిశామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే దినే్ మాట్లాడుతూ.. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే ఫిర్యాదు చేశారని విమర్శించారు. తన మీద ఫిర్యాదు చేసిన మహిళ ఇప్పటి వరకు తన కార్యాలయానికి రాలేదని, అలా వచ్చినట్లు ఆధారాలు కూడా లేవన్నారు. నీళ్ల మాఫియాను తాము అణిచివేయడంతో కక్ష కట్టి ఇలా చేస్తున్నారన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications