వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ ఇచ్చి చంపేసింది: ప్రియుడితో కలిసి భర్తపై ఓ భార్య ఘాతుకం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను హతమార్చిన సంఘటన ఢిల్లీలోని బేగంపురలో వెలుగుచూసింది.

బేగంపురకు చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి(30)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆ వ్యాపారి ఇటీవల మార్చి 9న అకస్మాత్తుగా మరణించాడు. అనంతరం అతని మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు.

 Woman kills husband to keep alive illicit affair

ఆపై కోడలిపై అనుమానంతో మృతుడి తల్లిదండ్రులు ఆమె సెల్ ఫోన్ పరిశీలించగా.. వేరే వ్యక్తితో ఆమె మాట్లాడినట్టు తేలింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు నిజం బయటపడింది.
ప్రియుడితో కలిసి భర్తకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి చంపినట్టు భార్య అంగీకరించింది.

దీంతో శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పంపించారు. పోస్టుమార్టమ్ నివేదిక రాగానే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు వివరించారు.

English summary
woman allegedly killed her husband in Delhi, Begumpura on March 9th for coming in the way of her extra-marital affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X