టెక్కీ సవాల్ :''నా భర్త నపుంసకుడు, నాకు పిల్లలను పుట్టిస్తే ప్లాట్ రాసిస్తా''
తన భర్త నపుంసకుడని, తొలిరాత్రే ఈ విషయం తేటతెల్లమైందని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆరుమాసాల నుండి తన భర్త ఇంటి నుండి అదృశ్యమయ్యారని చెప్పారు.
బెంగుళూరు: నాభర్త నపుంసకుడు, తొలి రాత్రే ఈ విషయమ తేటతెల్లమైంది.నాకు న్యాయం చేయండంటూ ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో పేరు పొందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇద్దరు ఐటి ఇంజనీర్లు 2011 లో ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు.తన భర్త కునాల్ శ్యామ్ తొలి రాత్రే అతను నపుంసకుడని తేలిందని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతున్నాడని ఆమె తన గోడు వెళ్లబోసుకొన్నాడు. ఒకవేళ తన భర్త సంతానభాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్ ను అతడిపేరుతో రాసిస్తానని ఆమె సవాల్ విసిరింది.
తనతో కాపురం చేయాలని పదే పదే నిలదీయడంతో నపుంసకుడనే విషయం బట్టయలైందని చెప్పింది.ఆనాటి నుండి ఆయన ఇంటిని వదిలివెళ్ళిపోయాడని చెప్పారు.
వివాహమైన రోజు నుండి తనతో తన భర్త కాపురం చేయలేదని చెప్పారు. ఈ విషయమై తన అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని వివాహిత ఆరోపించారు. పోలీసులు ఆమె భర్తను వెతికి తీసుకురావాలని ఆమె కోరింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications