నడిరోడ్డుపైనే మహిళను వేధించిన పోకిరి, చెప్పుతో చితకబాదిన మహిళ
ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో మహిళలను వేధిస్తోన్న ఓ పోకిరికి ఓ మహిళ రొోడ్డునైనే బుద్దిచెప్పింది.తనను వేధించిన మహిళను పోకిరి చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది.
బిలాస్ పూర్ :మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని మహిళ రోడ్డుపైనే దేహశుద్ది చేసింది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించకుండా గట్టిబుద్దిచెప్పారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చెప్పుతో బుద్దిచెప్పారు.
ఛత్తీస్ ఘడ్ లో ని బిలాస్ పూర్ లో ఓ ఆకతాయి వేధింపులకు పాల్పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఆకతాయి కారణంగా మహిళలు ఇబ్బంది పడ్డారు. కాని, ఓ మహిల మాత్రం ఆ ఆకతాయికి బుద్ది చెప్పింది.

ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో ఓ ఆకతాయి రోడ్డుపై వెళ్థున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులకు పాల్పడుతున్నాడు. కాని, ఓ మహిళ సహించలేకపోయింది. పోకిరిని తన చెప్పుతో చితకొట్టింది. స్థానికులు కూడ ఆమెకు సహకరించారు. రోడ్డుపైనే ఆ పోకిరిని చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications