నడిరోడ్డుపైనే మహిళను వేధించిన పోకిరి, చెప్పుతో చితకబాదిన మహిళ
ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో మహిళలను వేధిస్తోన్న ఓ పోకిరికి ఓ మహిళ రొోడ్డునైనే బుద్దిచెప్పింది.తనను వేధించిన మహిళను పోకిరి చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది.
బిలాస్ పూర్ :మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని మహిళ రోడ్డుపైనే దేహశుద్ది చేసింది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించకుండా గట్టిబుద్దిచెప్పారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చెప్పుతో బుద్దిచెప్పారు.
ఛత్తీస్ ఘడ్ లో ని బిలాస్ పూర్ లో ఓ ఆకతాయి వేధింపులకు పాల్పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఆకతాయి కారణంగా మహిళలు ఇబ్బంది పడ్డారు. కాని, ఓ మహిల మాత్రం ఆ ఆకతాయికి బుద్ది చెప్పింది.

ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో ఓ ఆకతాయి రోడ్డుపై వెళ్థున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులకు పాల్పడుతున్నాడు. కాని, ఓ మహిళ సహించలేకపోయింది. పోకిరిని తన చెప్పుతో చితకొట్టింది. స్థానికులు కూడ ఆమెకు సహకరించారు. రోడ్డుపైనే ఆ పోకిరిని చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications