అసెంబ్లీలో నిద్రపోయిన ఎమ్మెల్యేలకు యోగి క్లాస్: రిపీట్ కావద్దని హెచ్చరిక!
ఈ వ్యవహారంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. సమావేశాలను తొలిసారిగా లైవ్ ప్రసారం చేయిస్తే.. ఇలాంటి పరిస్థితి కల్పించి పార్టీకి ఇబ్బంది కొనితెచ్చారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కునుకు తీసిన మంత్రిని
లక్నో: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం సమావేశమైన యూపీ అసెంబ్లీలో.. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఓ మంత్రి కునుకేసిన సంగతి తెలిసిందే. తొలిసారిగా యూపీ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా లైవ్ ప్రసారం చేసిన నేపథ్యంలో.. యూపీ నేతల నిద్రను ప్రజలంతా వీక్షించారు. దీంతో అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. సమావేశాలను తొలిసారిగా లైవ్ ప్రసారం చేయిస్తే.. ఇలాంటి పరిస్థితి కల్పించి పార్టీకి ఇబ్బంది కొనితెచ్చారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కునుకు తీసిన మంత్రిని ప్రత్యేకంగా చాంబర్ కు పిలిపించుకుని క్లాస్ పీకినట్లు సమాచారం.

బాధ్యాతయుతమైన మంత్రి పదవిలో ఉండి.. ఓవైపు ప్రజాసమస్యలపై సీరియస్ గా చర్చ జరుగుతుంటే, నిద్ర ఎలా వస్తుందని నిలదీశారు. దీంతో జరిగిన దానికి సదరు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాత్రంతా నియోజకవర్గంలో పర్యటించినందువల్లే తనకు నిద్ర ముంచుకొచ్చిందని మంత్రి చెప్పారట. దీంతో మరోసారి ఇలాంటి పరిస్థితి కల్పించవద్దని సీఎం యోగి ఆయన్ను హెచ్చరించి పంపించారట.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications