మాల్దీవుల్లో ఫైర్ యాక్సిడెంట్.. 10 మంది మృతి, 8 మంది భారతీయ కార్మికులే
మాల్దీవుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. క్యాపిటిల్ సిటీ మాలేలో గల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది భారతీయ కార్మికులు ఉన్నారు. ఆ బిల్డింగ్ లో 10 మంది విదేశీ కార్మికులు నివాసం ఉంటున్నారు.
ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో గల గ్యారేజీలో ఉదయం మంటలు అంటుకున్నాయి. వేగంగా పై అంతస్థు వరకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం పై అంతస్థులో ఉన్న 10 మంది బయటకు రాలేకపోయారు. పొగ, మంట కారణంగా వారు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారు. ఒకరు బంగ్లాదేశీ ఉన్నారు. మంటలను అదుపు చేసేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

కింద ప్లోర్లో గల ఉన్న గ్యారేజ్ నుంచి మంటలు వచ్చినట్టు గుర్తించారు. ఆ మంటలు వేగంగా పై ప్లోర్కు వ్యాపించాయి. ప్రమాద ఘటనపై ఇండియన్ హై కమిషన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మాల్దీవ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు సహాయం కోసం +9607361452, +9607790701 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ప్రమాదం దృష్ట్యా భవనంలో ఉన్న వారిని పక్కన గల స్టేడియంలో తరలించారు. ఇందుకోసం అక్కడ బస ఏర్పాట్లు చేశారు.
-
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..!












Click it and Unblock the Notifications