కువైట్లో ప్రమాదం: 15 మంది మృతి, మృతుల్లో అత్యధికులు భారతీయులే
కువైట్: కువైట్లో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకొంది.
మరణించినవారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని అధికారులు చెప్పారు. బుర్గాన్ , హెహిస్కో కంపెనీలకు చెందినవారుగా అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
ఈ ఘటనలో సుమారు నలుగురు కార్మికులు గాయపడ్డారు. కువైట్ కు సమీపంలోని ఏడవ రింగ్ రోడ్డు సమీపంలో ఈ రెండు బస్సులు ఢీకొన్నాయి. సంఘటనస్థలానికి అగ్నిమాపక యంత్రాలను పంపారు. సహయక చర్యలు చేపట్టారు.సంఘటనస్థలంలో రెస్కూ టీమ్ సహయక చర్యలను చేపట్టింది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications