అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. న్యూఓర్లీన్స్లోని లోవర్ 9 వార్డులో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
సెయింట్ క్లాడ్ ఎవెన్యూ 5100 బ్లాక్ సమీపంలోని పెట్రోల్ పంపు పక్కన ఆగి ఉన్న కారులో ఓ మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనకు ముందు కొందరు వ్యక్తులు అక్కడ ఘర్షణ పడినట్టు స్థానికులు పేర్కొన్నారు.

అయితే వారెందుకు ఘర్షణ పడ్డారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దాడికి పాల్పడిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా... మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు.
ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications