చైనాలో వరద బీభత్సం: 225 మంది మృతి
బీజింగ్: చైనాలో వరద బీభత్సానికి 225 మంది వరకు మృతి చెందారు. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
వరదల గురించి ప్రభుత్వం ముందుగా హెచ్చరించకపోవడం, సరైన సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరదల కారణంగా ఇళ్లు నీటమునిగాయి. సుమారు 3.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడటంతో 52 వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

చైనా వరదలు
1.6 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు ఏడు లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. దాదాపు 6.80 లక్షల మంది పైన వరదల ప్రభావం పడింది. మరో రెండున్నర లక్షల మంది ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారు.

చైనా వరదలు
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 500 మంది సైనికులు, వెయ్యి మందికి పైగా ప్రజలు, 62 స్పీడ్ బోట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

చైనా వరదలు
ఈ ప్రమాదంలో 114 మంది చనిపోయారని, 111 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. గల్లంతైన వారు కూడా మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.

చైనా వరదలు
52,900 ఇల్లు కూలిపోయాయి. 155,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఏడు లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications