స్టాక్ హెమ్ లో జనంపై దూసుకెళ్ళిన ట్రక్కు, 5 గురు మృతి, ఉగ్రదాడి?
స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.
స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.
శుక్రవారం నాడు స్థానిక కాలమాన ప్రకారం ఒంటి గంట సమయంలో స్టాక్ హోమ్ లోని పెద్దదైన స్టోర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది.

స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు.
సంఘటన స్థలం వద్ద భీతవాహ పరిస్థితులు నెలకొన్నాయి. దట్టమైన పొగ అలముకొంది.అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు.
హెలిక్యాప్టర్ల సహయంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.క్షతగాత్రులకు సహయం అందించేందుకుగాను పెద్ద ఎత్తున అంబులెన్స్ లను సంఘటన స్థలానికి చేర్చారు.
అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉగ్రదాడి ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరో వైపు ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని స్వీడీష్ రేడియో ప్రకటించింది.అయితే ఈ ఘటన సెకన్ల వ్యవధిలో ముగిసిందని స్వీడీష్ రేడియో ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే దొంగిలించిన ట్రక్కును తీసుకొచ్చి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.లేదా ట్రక్కును స్పెండ్రాప్స్ బ్రేవరీస్ నుండి హైజాక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications