ట్రంప్ నేతృత్వంలో దాడి: అల్ఖైదా ఉగ్రవాదులు హతం, ఓ అమెరికా సైనికుడు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా తొలి దాడి చేసింది. యెమెన్లో అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో 41మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు.
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా తొలి దాడి చేసింది. యెమెన్లో అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో 41మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ దాడిలో మరో 16 మంది సామాన్యులు కూడా చనిపోయారు. ఈ దాడి ఆదివారం నాడు చోటు చేసుకుంది. దాడి సమయంలో ఒక అమెరికా సైనికుడు కూడా మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

చనిపోయిన వారిలో ఎనిమిది మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. బాయిడాలోని సెంట్రల్ ప్రావిన్సు.. యాక్లా డిస్ట్రిక్ట్లో ఈ దాడులు జరిగాయి. అల్ ఖైదా మిలిటెంట్లకు చెందిన మసీదు, మెడికల్ ఫెసిలిటీ, స్కూల్ కూడా ధ్వంసమైంది.
More From
-
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..! -
ఇరాన్ వార్ ఎఫెక్ట్- ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్..! -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..! -
తన గొయ్యి తానే తీసుకుంటున్న ట్రంప్..?? -
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications