పాక్ ప్రధానికి అఫ్గాన్ ప్రధాని షాక్: ఫోన్లో మాట్లాడేందుకు నిరాకరణ, మోడీకి ఓకే
కాబూల్: పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీకి ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రాఫ్ ఘనీ షాకిచ్చారు. అబ్బాసీతో ఫోన్లో మాట్లాడేందుకు అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తిరస్కరించారు. వరుస ఉగ్రదాడులతో ఆ దేశం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో తన సంతాపాన్ని తెలిపేందుకు మంగళవారం రాత్రి అబ్బాసీ ఫోన్ చేయగా అష్రఫ్ తిరస్కరించారని ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఇటీవల అఫ్గానిస్థాన్లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో సుమారు 150 మంది చనిపోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. తమ దేశంలో ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ వెన్నుదన్నుగా నిలుస్తోందని అఫ్గాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు ఇటీవల జరిగిన దాడులకు సంబంధించిన సాక్ష్యాలను ఆ దేశం సేకరించిందని, వాటిని పాక్ ఆర్మీతో పంచుకునేందుకు కొంతమంది ప్రతినిధులను పంపిందని ఆ దేశ మీడియా పేర్కొంది.
ఇది ఇలా ఉంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయగా ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రాఫ్ ఘనీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ఆఫ్ఘనిస్థాన్ దాడులను ఖండించారు. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అఫ్ఘాన్కు అండగా ఉంటామని తెలిపారు.
-
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఒక్క రోజులోనే 2.84 కోట్ల కేసులు పరిష్కారం.. జాతీయ లోక్ అదాలత్ రికార్డ్ !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం!












Click it and Unblock the Notifications