కూలిన కార్గో విమానం: 41మంది మృతి(వీడియో)
జుబా: ఓ కార్గో విమానం దక్షిణ సూడాన్ రాజధాని జుబాలో బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 41మంది మృతిచెందినట్లు దక్షిణ సూడాన్ అధ్యక్ష అధికార ప్రతినిధి తెలిపారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది.
విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 20మంది ఉండగా.. వీరిలో ముగ్గురు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. మిగిలినవారంతా విమానం కూలిన స్థలంలో ఉన్నవారిగా అధికారులు భావిస్తున్నారు. నైల్ రాష్ట్రానికి వెళ్తుండగా రన్వే దాటగానే విమానం కూలిందని తెలిపారు.

మాల్దీవుల్లో 30 రోజుల ఎమర్జెన్సీ
మాల్దీవుల్లో 30 రోజుల ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ జరగనున్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ఎమర్జెన్సీ విధించినట్లు తెలుస్తోంది. నిరసనకారులను అరెస్టు చేయాలంటూ భద్రతాదళాలకు అధ్యక్షుడు పూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ వ్యతిరేకులు దేశాధ్యక్షుడిని చంపేందుకు కుట్ర పన్నినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత మహ్మద్ నషీద్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనపై ఉగ్రవాద ఆరోపణలు ఉన్నాయి. సెప్టెంబర్ 28న జరిగిన దాడిలో యామీన్ భార్యతో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications