మిలిటరీ రెస్టారెంట్‌లో పేలుడు: 8మంది మృతి, 15మందికి గాయాలు

పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. లాహోర్‌లోని మిలిటరీ ఏరియాలో పేలుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడుకు కార‌ణాలు తెలియరాలేదు.

లాహోర్: పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. లాహోర్‌లోని మిలిటరీ ఏరియాలో పేలుడు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడుకు కార‌ణాలు తెలియరాలేదు.

Blast in Pakistan's Lahore, 8 killed, 15 injured

కాగా, జ‌న‌రేట‌ర్ బ్లాస్ట్ కావ‌డం వ‌ల్ల పేలుడు జ‌రిగిన‌ట్లు స్థానిక పంజాబ్ ప్ర‌భుత్వం ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. రెస్క్యూ అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. డిఫెన్స్ ఏరియ‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పేలుడు జ‌రిగిన‌ట్లు తెలిపారు. దాని వ‌ల్ల స‌మీపంలో ఉన్న భవనాలు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘ‌ట‌న‌లో గాయపడిన 15 మందిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ప్రాంతాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+