యజమాని సమాధి వద్దే నివాసం ఉంటున్న పిల్లి
ఇండోనేషియా :కుక్క విశ్వాసం గల జంతువు. యజమానులకుయ కుక్కలు విశ్వాసంగా ఉంటాయి. అందుకే విశ్వాసానికి కుక్కను పోలుస్తారు. అయితే కుక్కే కాదు విశ్వాసం చూపడంలో తామేమీ తక్కువ కాదని ఓ పిల్లి నిరూపించింది. తన యజమాని చనిపోవడంతో ఆ సమాధి వద్దే ఉంటుంది. అన్న పానీయాలు ముట్టకుండా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇండోనేషియా లోని సెంట్రలో జావా ప్రాంతానికి చెందిన కుందరి అనే వృద్దురాలు పిల్లిని పెంచుకొంది.ఇటీవలే కుందరి మరణించింది. ఆమె మృతదేహాన్ని స్మశానవాటికలో ఖననం చేశారు.కుందరి మరణించి ఏడాది కావస్తోంది. కుందరి మరణించిన నాటి నుండి పిల్లి మాత్రం స్మశాన వాటికను వీడడం లేదు.

కుందరిని పూడ్చి సమాది చేసిన ప్రాంతంలోనే ఎక్కువ కాలం గడుపుతోంది.ప్రతిరోజూ ఆ పిల్లి కుందరి ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉండి వస్తోంది.కాని, కుందరి సమాది ప్రాంతాన్ని వదిలి రావడం లేదు.
స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చేవారు పిల్లికి ఆహారం అందించినా తినడం లేదంటున్నారు స్థానికులు.తనను పెంచిన యజమానురాలిపై విశ్వాసంతో ఆ పిల్లి సమాధి వద్దే ఉండడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications