ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో చైనా జలవిద్యుత్ కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం మంగళవారం నుంచి పనిచేయడం ప్రారంభించింది. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై పొరుగు దేశం చైనా ఓ భారీ డ్యాంను నిర్మించింది.
ఆ డ్యాంకు దిగువ భాగాన జామ్ అనే జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. ఈ డ్యాంకు చైనా సుమారు 1.5 బిలియన్ డాలర్లు (9700 కోట్లు) వెచ్చించింది. ఈ డ్యాంపై గత కొంతకాలంగా భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.

అయినప్పటికీ భారత్ ఆందోళనను పట్టించుకోకుండా చైనా మంగళవారం జామ్ హైడ్రోపవర్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇక బ్రహ్మపుత్ర నది విషయానికి వస్తే టిబెట్ నుంచి భారత్లో ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది.
టిబెట్లోని ఎత్తైన ప్రాంతంలో డ్యాంలను నిర్మిస్తే అది భారత్లోని దిగువ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంటుందని భారత్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే అవేమి పట్టించుకోకుండా చైనా మంగళవారం జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది.
బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఎక్కువైనప్పుడు చైనా నీటిని వదిలితే కింది దిగువ ప్రాంతాలు ముంపునకు గురవతాయని, దీని వల్ల తీవ్ర ప్రమాదం ఉంటుందని భారత్ ఈ డ్యాంను నిర్మించడాన్ని వ్యతిరేకించింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications