వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ రెస్టారెంట్‌ ఫుడ్ తిని యువతి మృతి

ఓ ఇండియన్ రెస్టారెంట్ సమకూర్చిన 'టేక్ అవే' మీల్స్ తిన్న ఓ బ్రిటన్ యువతి... ఫుడ్ పాయిజన్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది.

|
Google Oneindia TeluguNews

లండన్: ఓ ఇండియన్ రెస్టారెంట్ సమకూర్చిన 'టేక్ అవే' మీల్స్ తిన్న ఓ బ్రిటన్ యువతి... ఫుడ్ పాయిజన్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు రెస్టారెంట్ ఇబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివారాల్లోకి వెళితే.. మేగన్ లీ అనే 15 ఏళ్ల యువతి.. లాంక్‌షైర్‌లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్‌లోని భోజనం తిని తీవ్ర రియాక్షన్‌కు గురైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Cops arrest two Indian restaurant workers after girl, 15, is ‘killed by nut allergy reaction after takeaway curry’

రెండు రోజుల చికిత్స తర్వాత చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. న్యూ ఇయర్ రోజునే ఈ దారుణం చోటు చేసుకోవడం కలచివేసే విషయం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువతి మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పటికీ... అందులోని విషయాలను పోలీసులు ఇంతవరకు బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
COPS probing the death of a 15-year old schoolgirl who suffered a severe allergic reaction after eating a takeaway curry arrested two Indian restaurant workers on suspicion of manslaughter today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X