ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ తిని యువతి మృతి
ఓ ఇండియన్ రెస్టారెంట్ సమకూర్చిన 'టేక్ అవే' మీల్స్ తిన్న ఓ బ్రిటన్ యువతి... ఫుడ్ పాయిజన్కు గురై ప్రాణాలు కోల్పోయింది.
లండన్: ఓ ఇండియన్ రెస్టారెంట్ సమకూర్చిన 'టేక్ అవే' మీల్స్ తిన్న ఓ బ్రిటన్ యువతి... ఫుడ్ పాయిజన్కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన లండన్లో చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు రెస్టారెంట్ ఇబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివారాల్లోకి వెళితే.. మేగన్ లీ అనే 15 ఏళ్ల యువతి.. లాంక్షైర్లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్లోని భోజనం తిని తీవ్ర రియాక్షన్కు గురైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

రెండు రోజుల చికిత్స తర్వాత చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. న్యూ ఇయర్ రోజునే ఈ దారుణం చోటు చేసుకోవడం కలచివేసే విషయం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువతి మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పటికీ... అందులోని విషయాలను పోలీసులు ఇంతవరకు బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications