'గూఢచారి' షాకింగ్: రాజపక్స ఓటమిలో 'రా' చీఫ్ కీరోల్, అందుకే?
కొలంబో/న్యూఢిల్లీ: శ్రీలంకలో మహింద రాజపక్స పాలనకు ముగింపు పలకడంలో భారత్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) అని శ్రీలంక మీడియా బలంగా నమ్ముతోందట. మైత్రిపాల సిరిసేనకు భారత్ మద్దతును ప్రకటించి, ఆయన గెలుపుకు వెనుక ఉండి మంత్రాంగం నడిపించిందని శ్రీలంక పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.
సిరిసేన గెలుపుకు కొలంబోలోని 'రా' చీఫ్ తోడ్పడ్డారని ప్రచారం సాగుతోంది. కొలంబోలో పని చేస్తున్న 'రా' స్టేషన్ చీఫ్ను ఎన్నికలకు ముందు దేశం విడిచి వెళ్లాలని నాటి ప్రభుత్వం ఆదేశించినట్లుగా వార్తలు వాస్తున్నాయి.

కొలంబోలోని 'రా' స్టేషన్ చీఫ్ను వెళ్లాలని ఆదేశించినట్లుగా అటు శ్రీలంక, ఇటు భారత్లో అనధికారికంగా చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష సిరిసేనకు అనుకూలంగా పని చేస్తున్నారనే కారణంతోనే రాజపక్స అయనను వెళ్లమని ఆదేశించారని అంటున్నారు.
అయితే, అది సాధారణ ట్రాన్సుఫర్లో భాగమేనని చెబుతున్నప్పటికీ, అనధికారికంగా ఇరు దేశాల అధికారులు.. మైత్రిపాల సిరిసేనకు అండగా నిలబడినందుకు ఆయనను డిసెంబర్ నెలలో రీకాల్ చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించి శ్రీలంకలోని పలు పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications