'గూఢచారి' షాకింగ్: రాజపక్స ఓటమిలో 'రా' చీఫ్ కీరోల్, అందుకే?
కొలంబో/న్యూఢిల్లీ: శ్రీలంకలో మహింద రాజపక్స పాలనకు ముగింపు పలకడంలో భారత్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) అని శ్రీలంక మీడియా బలంగా నమ్ముతోందట. మైత్రిపాల సిరిసేనకు భారత్ మద్దతును ప్రకటించి, ఆయన గెలుపుకు వెనుక ఉండి మంత్రాంగం నడిపించిందని శ్రీలంక పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.
సిరిసేన గెలుపుకు కొలంబోలోని 'రా' చీఫ్ తోడ్పడ్డారని ప్రచారం సాగుతోంది. కొలంబోలో పని చేస్తున్న 'రా' స్టేషన్ చీఫ్ను ఎన్నికలకు ముందు దేశం విడిచి వెళ్లాలని నాటి ప్రభుత్వం ఆదేశించినట్లుగా వార్తలు వాస్తున్నాయి.

కొలంబోలోని 'రా' స్టేషన్ చీఫ్ను వెళ్లాలని ఆదేశించినట్లుగా అటు శ్రీలంక, ఇటు భారత్లో అనధికారికంగా చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష సిరిసేనకు అనుకూలంగా పని చేస్తున్నారనే కారణంతోనే రాజపక్స అయనను వెళ్లమని ఆదేశించారని అంటున్నారు.
అయితే, అది సాధారణ ట్రాన్సుఫర్లో భాగమేనని చెబుతున్నప్పటికీ, అనధికారికంగా ఇరు దేశాల అధికారులు.. మైత్రిపాల సిరిసేనకు అండగా నిలబడినందుకు ఆయనను డిసెంబర్ నెలలో రీకాల్ చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించి శ్రీలంకలోని పలు పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications