దేవయాని ఇష్యూలో ట్విస్ట్: టిక్కెట్లిచ్చింది అమెరికానే!
న్యూయార్క్: భారత దౌత్యాధికారిణి దేవయాని ఇష్యూలో ట్విస్ట్. దేవయాని వద్ద పని చేసిన సంగీత రిచర్డ్స్ భర్త పిలిప్ రిచర్డ్స్, వారి పిల్లలు జెన్నీఫర్, జతిన్లకు అమెరికా రాయబార కార్యాలయం అధికారిక ప్రయాణ సంస్థ టిక్కెట్లు జారీ చేసిందని, వాటిపై సేవారుసుం 4.5 శాతం మినహాయించినట్లుగా వెల్లడయినట్లు అధికారులు చెబుతున్నారు.

పరారీలో ఉన్న సంగీత కుటుంబ సభ్యులు ముగ్గురికి అమెరికా అధికారిక ట్రావెల్ ఎజన్సీ టిక్కెట్లను జారీ చేసినట్లుగా చెబుతున్నారు. సంగీత కుటుంబ సభ్యులు ఎయిర్ ఇండియా విమానంలో డిసెంబర్ 10వ తేదీన వచ్చారు. దేవయాని అరెస్టుకు రెండు రోజుల ముందే వారు వచ్చారు.
కాగా, దేవయానికి న్యాయస్థానంలో వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు లభించిన విషయం తెలిసిందే. దేవయానికి పూర్తిస్థాయి దౌత్యరక్షణ లభించేందుకు భారత ప్రభుత్వం.. ఐక్యరాజ్యసమితికి బదలీ చేసింది. అమెరికా దౌత్యకార్యాలయం నియమించుకున్న భారతీయుల వీసాల వివరాలు, వారికి చెల్లిస్తున్న వేతనాల వివరాలు, ఇతర సమాచారం సమర్పించాల్సిందిగా భారత్ విధించిన గడువు సోమవారంతో ముగిసిపోగా.. గడువు పొడిగించాల్సిందిగా అమెరికా దౌత్యకార్యాలయం కోరింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications