26/11 ముంబై దాడులు మా వాళ్ల పనే: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ముంబై దాడులపై సంచలన ప్రకటన చేశారు. 26/11 ముంబై దాడులకు పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని స్పష్టం చేశారు.
ముంబై దాడులకు పాకిస్థాన్ నుంచే ఉగ్రవాదులు వచ్చారని చెప్పారు. 26/11 ముంబై దాడుల విచారణను పాకిస్థాన్ ఎందుకు పూర్తి చేయడం లేదని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. పాకిస్థాన్లో మిలిటెంట్లు చాలా చురుగ్గా ఉన్నారని చెప్పారు.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ముంబై దాడులకు పాల్పడ్డారంటూ భారత్ చెబుతున్నప్పటికీ.. సరైన ఆధారాలు లేవంటూ 9ఏళ్లుగా విచారణ సాగీస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం సాగదీస్తున్న విషయం తెలిసిందే. కాగా, పాకిస్థాన్ ఉగ్రవాదులు ముంబైలో 26/11న జరిపిన దాడుల్లో సుమారు 150మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు.
More From
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications