16 మందిని చంపిన మహిళా సూసైడ్ బాంబర్

విస్ఫోటన తీవ్రతకు పై అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. మహిళా ఆత్మాహుతి బాంబరే దాడికి పాల్పడి ఉంటుందని జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటనలో అభిప్రాయపడింది. సంఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని రష్యా దర్యాప్తు కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు.
సంఘటనలో 16మంది మరణించారని, 40మంది గాయపడ్డారని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ధ్రువీకరించారు. సోవియట్ యూనియన్ శకంలో స్టాలిన్గ్రాడ్గా పేర్కొన్న ఈ ప్రాంతంలో గతంలోనూ మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి జరిగిందని వెల్లడించారు.
దాడులతో ఉత్తర కాకసస్లోని సాయుధ ఇస్లామిక్ దళాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్నారు. సోచి రిపబ్లిక్లో ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్న తరుణంలో జరిగిన ఆత్మాహుతి దాడులు నిర్వాహకులను బెంబేలెత్తిస్తున్నాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications