అమెరికాలో కాల్పులు, ఐదుగురి మృతి, పలువురికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది, ఓ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది, ఓ దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసు బలగాలు హతమార్చాయని ఒర్లాండోని ఆరేంజ్ కౌంటీ షరీఫ్ తెలిపారు.

ఫోర్సిత్ రోడ్డు, హ్యాంగింగ్, మాస్ రోడ్డులో ఈ కాల్పులు చోటుచేసుకొన్నట్టు అధికారులు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే భద్రతాబలగాలు పెద్ద మొత్తంలో ఎమర్జెన్సీ వాహానాలతో కాల్పులు జరిగిన చోటుకు చేరుకొన్నాయి.
గత ఏడాది ఇదే ఓర్లాండ్ లోని పల్స్ నైట్ క్లబ్బులో కాల్పులు చోటుచేసుకొని 49 మంది చనిపోయారు. ఏడాది తిరగకుముందే అదే తరహా ఘటన చోటుచేసుకోవడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications