ఫ్రాన్స్ స్కూల్లో కాల్పులు, ప్యారిస్లో పేలిన లెటర్ బాంబు
ప్యారిస్: ఫ్రాన్స్లోని గ్రేస్ పట్టణంలో ఓ పాఠశాలలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మొత్తం ముగ్గురు సాయుధులు ఈ కాల్పులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.
మరోవైపు, ఫ్రాన్సులోని ఐఎంఎఫ్ కార్యాలయంలో కూడా లెటర్ బాంబు పేలింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెర్చ్ చేశారు. 2015లో ప్యారిస్లో దాడి జరిగిన విషయం తెలిసిందే.

More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications