కరాచీలో 2సార్లు దావూద్ని కలిశా: పాకిస్తాన్ జర్నలిస్ట్
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు తమ దేశానికి దావూద్ ఇబ్రహీం విషయంలో షాకిచ్చాడు! తాను దావూద్ ఇబ్రహీంను కరాచీలో కలుసుకున్నానని జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ చెప్పాడు.
తద్వారా, అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడన్న పాకిస్థాన్ వాదనలో పస లేదని మరోసారి రుజువైంది. కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీంను తాను రెండుసార్లు నేరుగా కలిశానని పాక్కు చెందిన సదరు సీనియర్ జర్నలిస్ట్ ఆరిఫ్ చెప్పారు.

ఆయన ఇండియా టుడేకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తాను కరాచీలో దావూద్ ఇబ్రహీంను కలుసుకున్నట్లు కుండబద్దలు కొట్టారు.
ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న ఆరిఫ్ జమాల్ గతంలో న్యూయార్క్ టైమ్స్కు పాకిస్థాన్లో కంట్రిబ్యూటర్గా చేశారు. కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం అతికొద్ది మందిని మాత్రమే కలుస్తాడని అతను చెప్పాడు. దావూద్ పొరుగింటిలో అతడి సోదరుడు అనీస్ ఇబ్రహీం నివసిస్తున్నాడని ఆరిఫ్ జమాల్ చెప్పాడు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications