వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో బుద్దుడు నడయాడిన దేశం... శాంతిని కోరుకుంటుంది... యుద్దాన్ని కాదు... ఐరాసలో మోడీ

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారత దేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ దేశాలకు శాంతిని అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా భారత దేశం బుద్దులు నడయాడిన దేశంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు యుద్దాన్ని కోరుకోరని చెప్పిన ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిణ చరిత్ర భారత్‌కు ఉందని వ్యాఖ్యానించారు.

ఈనేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కోసం తీసుకుంటున్న కృషిని మోడీ కొనియాడారు. ఇక ఉగ్రవాదం పోరుకు ప్రపంచదేశాలు కలిసిరావాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదం రూపురేఖలు మారుతున్నాయని ఆయన చెప్పారు. శాంతిస్థాపనే లక్ష్యంగా ప్రపంచ దేశాలు ముందుకు కదలాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచలో ఉన్న సమస్యలు పరిష్కరింపబడాలంటే శాంతి మంత్రం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు.

 India has a tradition of peace keeping, not war : PM Modi

మరోవైపు భారత దేశంలో తీసుకువస్తున్న పలు సంస్కరణలపై ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా గాంధీ ఆశయాల అమలుతో పాటు ఇటివల దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును కూడ ఆయన ప్రస్థావించారు. భారత ప్రజలు తమ ప్రభుత్వానికి అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చారని చెప్పారు. మరోవైపు స్వచ్చభారత్, లాంటీ పథకాల అమలు తీరుపై ఆయన పేర్కోన్నారు.

English summary
''Indians are of the land who have given the world message of peace not war'' said pm modi in UNGA.the world has to come together to fight terrorism he called
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X