పాలస్తీనాపై స్వతంత్రంగానే : అమెరికా జెరూసలేం ప్రకటనపై భారత్
న్యూఢిల్లీ: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా ప్రకటించిన విషయంపై భారత్ స్పందించింది. పాలస్తీనా విషయంలో తాము స్వతంత్రంగా ఉండామని విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.
పాలస్తీనా విషయంలో భారత నిర్ణయాలు స్వతంత్రంగా, స్థిరంగా ఉంటాయని, మన అభిప్రాయాలు, ఆసక్తులకు అనుగుణంగానే తీసుకుంటామని చెప్పింది.

మూడో దేశానికి ఇందులో జోక్యం లేదని చెప్పింది. కాగా, టెల్ అవివ్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించాలని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్










Click it and Unblock the Notifications